Skip to main content

Posts

Showing posts from January, 2022

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం    బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సాన వెంకటయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు 2వ వర్ధంతి  సందర్భంగా వారి కూతుర్లు అల్లుళ్లు , తోట వనజ రాజేశ్వర్ రావు,జాపతి జలజ వెంకటేశ్వర్లు,కారెంగుల శైలజ మోహన్, జాపతి అన్విత కుటుంబీకుల వారి ఆర్ధిక సహకారంతో శుక్రవారం  మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, యాచకులకు అన్నదానం చేయడం జరిగిందని వివరించారు. అన్నదానాన్ని  స్వీకరించిన వారు ఈ సందర్భంగా వెంకటయ్య కుటుంబ  సభ్యులకు , మరియు బాయిజమ్మసాయి సేవ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే మాలాంటి వారికి ఈ అన్నదానం కార్యక్రమం కడుపు నింపి ఎంతగానో ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ఉంటే బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్...

ప్రెస్ క్లబ్ కు జ్ఞాపిక అందజేసిన సామాజిక కార్యకర్త

ప్రెస్ క్లబ్ కు జ్ఞాపిక అందజేసిన సామాజిక కార్యకర్త న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్(టీ యూ డబ్ల్యూ జె(ఐజెయు)సభ్యులకు బుధవారం సామాజిక కార్యకర్త ఉస్మాన్ అలీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ బిఆర్ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉస్మాన్ అలీ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం,నాయకులు,అధికారుల దృష్టికి తీసుకు వెళ్తు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారని అన్నారు.వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన జర్నలిస్ట్ లని  కొనియాడారు.

గూడూరు గ్రామంలో గంతంత్ర దినోత్సవ వేడుకలు

    ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్                                                                                         న్యూస్ పవర్:-   ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం  గూడూరు గ్రామంలో  73వ గణతంత్ర_దినోత్సవం సందర్భంగా  అంబేద్కర్ విగ్రహం కు    పూల మాలలువేసి జెండా ఎగరేసిన. గ్రామ సర్పంచ్ చాకలి రమేష్.. పంచాయతీ కార్యదర్శి సాయి.మరియు స్కూల్ హెచ్చమ్ స్వర్ణ లత. మేడం. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కోలాపురం రాజు. ఉపాధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ మరియు పాల కేంద్రం చేర్మెన్ అశోక్ రావు   మరియు స్కూల్ సిబ్బంది ముంజుల మేడం. స్వప్న మేడం.మరియు స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్.అంబేద్కర్ సంఘం నాయకులు  పుల్లూరి సంతోష్ తాటాకర్ల కిషన్ చాకలి బాబు. చాకలి రమేష్ వంగూరి గోపి గ్రామ పంచాయ...

ముస్తాబాద్ మండలం లో గంతంత్ర దినోత్సవ వేడుకలు

                                                                     .    ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్                                                                                      న్యూస్ పవర్:- ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గణతంత్ర_దినోత్సవం సందర్భంగా TRS పార్టీ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు  తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర జెండా ఎగర వేయడం జరిగింది .  మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు  ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు  రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు  జడ్పీటీసీ గ...

గ్రంథాలయాన్ని ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చిన దాత : ధూదిపాల శ్రీధర్ రెడ్డి

న్యూస్ పవర్:-    జిల్లా  నల్గొండ మండలం కొండ మల్లేపల్లి   గ్రామం  చింతకుంట్ల లోని యువజన సంఘాల వినతి మేరకు  చింతకుంట్ల గ్రామంలోని గ్రంథాలయానికి కావలసిన  పుస్తకాలు, కుర్చీలు, టేబుల్స్ ,కంప్యూటర్ , అలుమార్లు మరియు గ్రంథాలయ సిబ్బందిని     తమ సొంత ఖర్చులతో సమకూర్చిన దాత దూదిపాల శ్రీధర్ రెడ్డి  ముందుకు వచ్చి సమకూర్చారని గ్రామ యువత తెలిపారు. నేడు గ్రంథాలయాన్ని కొండమల్లేపల్లి మండల ఎంపీపీ రేఖ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఎంపీపీ రేఖ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం గ్రామంలో నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం గ్రామంలోని యువతకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. అనంతరం దాత దూదిపాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయానికి కావలసిన ఇంకా ఇతర అవసరాలను ప్రతిదీ తీర్చడానికి నేను ముందుంటానని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి యేకుల సురేష్ , పంచాయతీ కార్యదర్శి కిరణ్ , హైస్కూల్ చైర్మన్ ముచ్చెర్ల అంజయ్య ,  కోఆప్షన్ సభ్యులు  వెంకటమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది నగేష్, గ్రామ య...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం      బెజ్జంకి రిపోర్టర్ ( వెబ్ న్యూస్ )పంతంగి ప్రవీణ్ కుమార్      బెజ్జంకి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-1998 సంవత్సరంలో చదివి 10వ తరగతి పూర్తి చేసుకొని 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న , శుభ సందర్భంగా ఆనాటి మధురమైన జ్ఞాపకాలను మదిలో తలచుకుంటూ ఆ నాటి ఉపాధ్యాయులను సన్మానించి  వారి యొక్క విలువైన  ఆశీర్వాదాలు తీసుకున్నారు.  చిన్ననాటి  మిత్రులు అందరూ సత్యార్జున గార్డెన్  బెజ్జంకి లో, 23 సంవత్సరాల అనంతరం కలవడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వక్తం చేసారు. మున్ముందు మిత్రులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులో ఉన్న ఆర్థికంగా మానసికంగా ఆదుకోవాలని నిర్ణయం తిసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,శ్రీనివాస్,శరధృతి,నాగయ్య ,సుదర్శన్ రెడ్డి,మిత్ర బృందం పాల్గోన్నారు.

తండ్రులే మో పంచాయతీ (పారిశుద్ధ్య) సిబ్బందిపిల్లలేమో వైద్యరంగం

తండ్రులే మో పంచాయతీ (పారిశుద్ధ్య) సిబ్బంది పిల్లలేమో వైద్యరంగం పంపు డ్రైవర్ల కూతుళ్లు ఒకరు ఎంబిబిఎస్  ఒకరు ఏం ఫార్మసీ నిజంగా  అభినందనీయం మార్గదర్శకం రేవొజు రాజబ్రహ్మచారి రిపోర్టర్: న్యూస్ పవర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైవర్ గా పనిచేస్తున్న మాచ మల్ల రాజేశం కూతురు మాచ మల్ల రవళి గాంధీ మెడికల్ కాలేజీలో నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసుకొని ఇటీవల గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంది. మరో పంపు డ్రైవర్ అయినా పోతుల రమేష్ కూతురు రమ్య బీ ఫార్మసీ పూర్తి చేసుకుని ఏం ఫార్మర్ కి ప్రిపేర్ అవుతుంది గ్రామపంచాయతీ పంపు డ్రైవర్గా పనిచేస్తున్న వీరు పిల్లలు మాత్రం వైద్యరంగ చదువులు చదివించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు చాలీచాలని జీతాలతో కు కుటుంబాన్ని సాధడమె కష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పంపు డ్రైవరుగా పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివించి సమాజానికి అందించిన వీరి తల్లిదండ్రులకు వీరికి అభినందనలు తెలిపారు

గుండారెడ్డిపల్లి లో జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి.

రేవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్: న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి లో గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరొన కట్టడికి గ్రామంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మురళి కృష్ణ ఎంపీడీవో మెరుగు శ్రీధర్ పి హెచ్ సి డాక్టర్ విజయ రావు గార్లతో కలిసి జ్వరసర్వే కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ అశోక్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్డ్ వేలే తీవ్రంగా వస్తున్న కరొన కట్టడికి చేయడం కంటే దాని ముందే నియంత్రించ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ కార్యాచరణ ప్రారంభించింది అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు గ్రామ ప్రజలు అందరూ జ్వర సర్వేకు సహకరించాలని  కేసులు మరియు కరొన లక్షణాలు గల నెగటివ్ పేషెంట్స్ పై దృష్టి పెడితే కారణం నియంత్రణలోకి వస్తుందని ప్రజలు ఎవరు బ్రాంతులకు గురికావద్దని ప్రతి ఒక్కరూ మాకు ధరించాలని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కరొనలక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని వేస్తారన ఓం ఐసోలేషన్ అవసరం ఉన్నవారికి వెంటనే హెల్త్ కిట్లు అందజేస్తారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మ...

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

న్యూస్ పవర్ బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా దేవాపూర్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ గోపికమ్మథమ్మాజీ గార్ల సహకారంతో  గురువారం సందర్భంగా సాయిబాబా వారి పేరు మీదుగా సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

                                               .      ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ ఈరోజు గ్రామ శాఖ బనుక నాగరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంచడం జరిగింది  చిన్ని పుష్పలత 60000  పోతిరెడ్డి పద్మ. 47500 . A అనిల్.       25000. అడిగే మల్లవ్వ 22500  స్వర్ణలత K     20000  మెతుకు పద్మ. 20000  పోగులవెంకట్ అవ్వ 19000  G.అరేనవ్వ    17000 చెక్కులు రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే పార్టీ నాయకులు, MPTC పడిగే ఆంజనేయులు ,ఉపసర్పంచ్, గున్నలా నాగరాజు గౌడ్ , రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు పోతిరెడ్డి రాజయ్య, మాజీ MPTC బొమ్మేనా ఆంజనేయులు, మాజీ MPTC కొప్పులక్ష్మణ్ ,బూస మల్లేష్, గున్నల రాజు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు  పడిగే లక్ష్మీనర్స్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఆశ ఎల్లం, బోయ బాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు  బెజ్జంకి  మండలము  గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ  ఆవరణలో భారత మాజీ ప్రధాని స్థితప్రజ్ఞ పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు సామాజిక కార్యకర్త ,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ భారతీ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు గుగ్గిళ్ల గ్రామ వాస్తవ్యులు నచ్చరాజు వెంకట కిషన్ రావు శారద దేవీ ల కుమారుడు ఎన్వీ సుభాష్ 58వ, జన్మదిన వేడుకలు నిర్వహించి వారు గత ఎనిమిది ఏళ్లు గా భారతీ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా శ్రమను గుర్తించి దేశంలో ఏదేని రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రదాని మోదీ రాజు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమములో  నారోజు భాస్కర చారి,కేడిక రాజశేఖర్ రెడ్డి,కేడిక తిరుపతి రెడ్డి  చెప్యాల అంజయ్య గౌడ్, లక్ష్యయ్య  , మంద సురేందర్,బొల్లమ్ ధరమ్ గౌడ్,పి. రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్...

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

                             ముస్తాబాద్ మండల న్యూస్   రిపోర్టర్ వంగూరి దిలీప్   ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం లో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు అయిన  బుక్క గౌసియా 48500/- గూడెపు చితయ్య 40000/- ఎక్కల దేవి కుమార్₹ 32500/- కొండాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు క్యారమ్ రాజు తల్లి వెంకటమ్మ గారికి10500/-చెక్కులను గ్రామ శాఖ నిమ్మ దేవి రెడ్డి మరియు సర్పంచ్ యారేటి లక్ష్మి  ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ దేవిరెడ్డీ  మాట్లాడుతూ కరోనా కష్ట పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తోందన్నారు. అనారోగ్యానికి గురైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ అండగా నిలుస్తుందన్నారు .ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ ఉపఅధ్యక్షులు న్యాలం బాలా గౌడ్,ఉప సర్పంచ్ బషీర్ మండల నాయకులు కొత్తపల్లి దేవేందర్ ,నాగలి దేవయ్య, కంటే  మహేందర్, తెరాస నాయకులు గౌరీ సురేష్, కంటే సాయిలు, T.అంజిరెడ్డి, రమేష్ గ్రామ రైతు బంధు సమితి అ...

CMRF చెక్కుల పంపిణీ

  ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్        రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం గారి  ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది బొమ్మ కొమురయ్య కు 37500 చందన లక్ష్మి 20000 పోచంపల్లి శీను కు 18 వేలు చెక్కును అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  కొమ్మ ట రాజమల్లు ఉప  సర్పంచ్ చేందన లక్ష్మీ గ్రామ శాఖ అధ్యక్షులు కంచర్ల రాజలింగం  మా శెట్టి లక్ష్మణ్ చిలువేరు స్వామి పురంమాధవ రెడ్డి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు* *పాల్గొన్నారు*.                                       

కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాంముస్తాబాద్ గ్రామ ప్రజలు

 ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్     రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ గ్రామంలో  ఈ రోజు డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఈ రోజు ఇండ్లు కేటాయించడం జరిగింది. కొంతమంది మహిళలు కంటతడి పెట్టుకున్నారు మేము చాలా రోజుల నుండి అద్దె ఇంట్లో వుంటున్నాము మేము మా ఙివితం లో సొంత ఇంట్లో వుంటామో లేదో అనుకున్నాం కేసీఆర్  దయవల్ల మా కళ సాకారమైంది అని మహిళలు కంటతడి పెట్టుకున్నారు. మరి కొంతమంది మహిళలు ఆనందంతో మురిసిపోయారు. మేము కేసీఆర్ గారి కి కేటీఆర్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాం అని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు  జడ్పీటీసీ గుండం నర్సయ్య ,  రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు,   సర్పంచ్ గాండ్ల సుమతి  ఉపసర్పంచ్ రవీందర్ గౌడ్  MRO ,ఎంపీటీసీలు,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు వున్నారు.

తూర్కపల్లి గ్రామ లో CMRF చెక్కుల పంపిణీ

    .ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ .ఈరోజు ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో జెడ్పిటిసి గుండ నర్సయ్య , సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్ మరియు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జవాజి బాలకృష్ణ  ఆధ్వర్యంలో ముగ్గురు లబ్ధి దారులు పొట్టి ప్రవీణ్ (60,000/-) , చింతకింది సునీత(9500/-), రొడ్డ బాలయ్య (24,000/-) లకు CMRF  చెక్కులను పంపిణీ చేశారు..... ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణవేణి బాలకృష్ణ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోల్ల సాయిప్రసాద్, టిఆర్ఎస్ మండల నాయకులు నగునూరి చందు, టిఆర్ఎస్ నాయకులు బాలయ్య, అర్జున్, కృష్ణ స్వామి, తదితరులు పాల్గొన్నారు..

ఐలేని కిషన్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించిన_ సామాజిక కార్యకర్త పీడీ శెట్టి రాజు

వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ ఐలేని కిషన్ రెడ్డి వేడుకలు ఘన నివాళులు అర్పించిన _ సామాజిక కార్యకర్త పీడీ శెట్టి రాజు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ వ్యవస్థాపకుడు తొలి ఎన్నికైన సర్పంచ్ స్వర్గీయ కిషన్ రెడ్డి 7 వ వర్ధంతి వేడుకలు సామాజిక కార్యకర్త మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభిమానులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ గత నలభై ఏళ్ల క్రితం మెట్టు బండ మీ పేరు ఊరు ఏర్పాటుచేసి భూమిలేని నిరుపేద రైతులకు ఉచితంగా అందించి ఉపాధి కల్పించిన గొప్ప మహనీయులు కిషన్ రెడ్డి అనే రాజు పేర్కొన్నారు చంద్ర బాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో గ్రామపంచాయతీ ఏర్పాటుకై ఖుషి చేయడం జరిగింది అప్పుడు వెంకటేశ్వర్లపల్లి ప్రథమ సర్పంచ్ గా గ్రామ ప్రజలు కిషన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వారు గ్రామంలో త్రాగు నీరు వాటర్ ట్యాంకు పాఠశాల భవనం గ్రామ పంచాయతీ భవనం పాల కేంద్రం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే గ్రామ ప్రజల చేత అనేక ప్రశంసలు పొందారు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మిక...

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు శనిగరం గ్రామంలో ప్రారంభం.

ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ  మండలం శనిగరం గ్రామంలో వడ్డెర కాలనీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రెండు లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుడుగు అఖిల్. కనకరాజు .రవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రజక సంఘ సమితిని ఘనంగా శాలువాతో సన్మానం

రేవొజురాజ బ్రహ్మచారి రిపోర్టర్: న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా తెలంగాణ రజక సంఘ సమితి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షత వహిస్తూ సిద్దిపేట జిల్లా రజక సంఘం అధ్యక్షుడు అయినా నా జంగపల్లి ఐలయ్య ఉపాధ్యక్షుడు బస్వరాజ్ చంద్రయ్య ప్రధాన కార్యదర్శి గంపల శ్రీనివాస్ కార్యదర్శి  జాలి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గోపి హాజరయ్యారు అలాగే టిఆర్ ఆర్ ఎస్ మీడియా విజయ్ గణేష్ ఉన్నారు జిల్లా కమిటీని శాలువాతో సత్కరించి మెమోరండం జిల్లా కమిటీ  అందజేశారు జిల్లా కమిటీ మాట్లాడుతూ  రజక సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలియపరిచారు

ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కుల పంపిణీ

                                                                                                రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని 10 మంది లబ్ధిదారులకు మొత్తం 3  లక్షల 9 వెల రూపాయలు రావడం జరిగింది. పట్టణ మండల అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి బొంపేల్లి సురేందర్ రావు  ఆధ్వర్యంలో  ప్రజా ప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్ రావు   రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు  సర్పంచ్ గాండ్ల సుమతి  జడ్పీటీసీ గుండం నర్సయ్య  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు మాజీ జిల్లా కోఆప్షన్ సర్వర్ పాష  మండల కో ఆప్షన్ షాదుల్ పాపా  మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయ   బత్తుల అంజయ్య  ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్  చెవుల మల్ల...

కోహెడ నూతన ఎస్ ఐ నరేందర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నియోజక వర్గ యువనేత యువనేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్.

రేవొజురాజ బ్రహ్మచారి రిపోర్టర్ :న్యూస్ ఫవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నూతన ఎస్సై జి నరేందర్ రెడ్డి నీ  మర్యాదపూర్వకంగా కలిసి ఇ శాలువతో సత్కరించారు. ఆయనతోపాటు  బీసీ సంక్షేమ సంఘం యూత్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల సాయి. బీసీ సంక్షేమ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి గణపురం. రాజు .మొహమ్మద్ కరీం బుడుగు అజయ్ .సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాలుడికి మీతో మేము గల్ఫ్ సేవాసమితి 10 వేల ఆర్థిక సహాయం

రేవొజురాజ బ్రహ్మచారి న్యూస్ పవర్: రిపోర్టర్ కోహెడ మండలం తీగల కుంట పల్లి గ్రామానికి చెందిన బాకురి రామ్ చరణ్ గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు బాలుడు వైద్యానికి 25 లక్షలు ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలపడంతో పరమేశ్వర్ మహేందర్ కన్నీరుమున్నీరవుతున్న దాతల సహాయం కోసం ప్రచురించగా అది చూసి ముందుకు వచ్చిన మీతో మేము గల్ఫ్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డమీది సంపత్ తీగల కుంట పల్లి గ్రామ సర్పంచ్ మా కల చంద్రశేఖర్ రెడ్డి కోఆర్డినేటర్ బస్వరాజ్ సురేష్ బాలుడు తల్లిదండ్రులకు పదివేల రూపాయలు అందించారు  ఈ కార్యక్రమంలో గుండారపు సత్తయ్య . సుద్దాల మల్లేశం. అరిగెల శేఖర్ .లీల ప్రియా. రమణ .విజయశాంతి. బుజ్జి పల్లి బాబు .మోతాదు బాబు. ఆర్మూర్ గంగాధర్. గైని నవీన్. జాను లింగంపల్లి .రమేష్. కొయ్యడ తిరుపతి .అరిగెల మైపాలు .గా దాసు లక్ష్మీనరసయ్య .రమేష్ వేముల వేణు .మహేష్ .రంగు రవి .ఓ డపల్లి వినోద్. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అ కార్యదర్శి కర్ర శ్రీహరి నీ పరామర్శించిన కోహెడ మండల వికలాంగుల నాయకులు

రేవొజు రాజ బ్రహ్మ చారి రిపోర్టర్: న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇటీవల మోకాలికి ఆపరేషన్ జరిగింది మండల వికలాంగుల నాయకులు కార్యకర్తలు కర్ర శ్రీహరి స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు మండల అధ్యక్షులు చిట్యాల సంపత్. ప్రధాన కార్యదర్శి దుం బాల వేణుగోపాల్ .రెవొజు రాజ బ్రహ్మచారి. తాడిచెట్టు నరసయ్య .దొమ్మాట కిష్టారెడ్డి. చింతల అంతగిరి. దొమ్మాట కనక రెడ్డి .సత్య బాన్ సింగ్. పరామర్శించడం జరిగింది.

నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువుల పంపిణీ. రాజన్న సిరిసిల్ల

నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువుల పంపిణీ.                న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామముకు చెందిన చీటీనేని అగమ్మ- నర్సింగరావు ట్రెస్ట్ నిర్వాకులు చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన శ్యాగల రాజయ్య గారు మరణించినరు వారి కూతురు  ఒక్కరే మిగిలనారు ఈ విషయన్ని మద్దికుంట గ్రామస్తులు వెంకటేశ్వరరావు గారికి తెలిపినరు వెంటనే వారి కుటుంబానికి సంక్రాంతి పండుగ రోజు ఒక నెల రోజులకు సరిపడే కిరణం సామనులను పంపిచడం జరిగింది         ఆ అమ్మాయి ట్రస్ట్ నిర్వహకులు విద్యాసాగర్ రావు గారికి మాధవి వెంకటేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు

గుండెపోటు తో ఒకరి మృతి

  రిపోర్టర్ వంగూరి దిలీప్    ఈరోజు పోతుగల్ గ్రామంలో కోనింటి  రాములు అలియాస్ నల్లల రాములు గుండే పోటుతో మరణించడం జరిగింది.అతనికి భార్య బాలవ్వ(45), ముగ్గురు కుమార్తెలు శ్రావణి(22),శిరీష(20),మమత(15) మరియు ఒక కుమారుడు కార్తికేయ(12) ఉన్నారు వీరిలో శ్రావణి,శిరీష వివాహం చేయగా చేసిన అప్పులు తీర్చడం కోసం దిగులు చెందుతూ బ్రతుకుదేరువు కోసం గల్ఫ్ బాట పట్టిన వలస కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ వెళ్లి అక్కడ పని లేకపోవడంతో గత నెల స్వగ్రామం తిరిగి వచ్చాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతు ఈరోజు ఉదయం 3:00 లకు గుండే పోటుతో మరణించడం జరిగింది. ఇలాంటి కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ గౌతంరావు, కాంగ్రెస్ పార్టీజిల్లాఉపాధ్యక్షుడు పెద్దిగారి శ్రీనివాస్, రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, కొండ భానుచందర్, లు మాట్లాడుతు  మృతుని కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని కోరారు

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం మంచిర్యాల జిల్లా// బెల్లంపల్లి పట్టణంలోబాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సేవా ట్రస్ట్ వారి సహకారంతో బెల్లంపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ రోషిని పాండే గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవా ట్రస్ట్ ఫౌండర్ కాంపల్లి శంకర్ గారు పాల్గొన్నారు.

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ  రిపోర్టర్ వంగూరి దిలీప్                                                               ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ నామపూర్ సర్పంచ్ వెల్మల విజయ రామిరెడ్డి  మరియు గుండం నర్సయ్య గారి చేతుల మీదుగా 8 మంది లబ్దిదారులకు పంపిణీ CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది                                                లబ్దిదారులు                                          1.  మెరుగు విజయ లక్ష్మి - 23000రూపాయలు 2.నిమ్మల కవిత 15000 వేల రూపాయల చెక్కు.3.యారపు భూ...

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్.న్యూస్ పవర్. జనవరి.15/22: రాజన్న సిరిసిల్ల జిల్లా TWF నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్  ప్రధాన కార్యదర్శి మహేందర్ ఉపాధ్యక్షుడు మల్లేష్ మరియు జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి నరేష్ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి సత్యం రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, వార్డు సభ్యులు శివ నగర్ లోని శివాలయంలో శివుని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని ఆ తర్వాత సభ నిర్వహించడం జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి వార్డు మెంబర్లు వాళ్ల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దీని గురించి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.

కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇకపై రూల్స్ చేంజ్

కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇకపై రూల్స్ చేంజ్ కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై ఇప్పటికే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, పంట కళ్లాల నిర్మాణంలో ఉపాధి హామీ నిధులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ, అవన్నీ రాష్ట్రం సొంత ఖాతాలో వేసుకుంటోంది. ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతోంది. దీంతో ఈ విధానానికి బ్రేక్​ వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి రాష్ట్ర ప్రమేయం లేకుండా.. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. దీంతో ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే పనులకు కేంద్రం నిధులను వాడుకునే అవకాశం ఉండదు. రూల్స్ చేంజ్..​ ఉపాధి హామీలో ప్రస్తుతం 60:40 రేషియోలో పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక సీసీ రోడ్డును ఉపాధి హామీ కింద ని...

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము సందర్భంగ అన్నదానం

మంచిర్యాల జిల్లా// బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా గుప్త దాత  సహకారంతో వైకుంఠ ఏకాదశి పర్వదినము పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ *బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్* ద్వారా *ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం* అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,ట్రస్ట్ సభ్యులు సేవకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

రేవొజు  రాజబ్రహ్మచారి  రిపోర్టర్ :న్యూస్ పవర్  సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చె౦చల్ చెరువుపల్లి లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా నాటికి గ్రామంలో వంద సభ్యత్వ నమోదు  చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి .యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్ .జెర్రిపోతుల పోచయ్య .చెప్యాల రవీందర్. మాజీ వార్డు సభ్యులు ఎల్ల బోయిన రమేష్ .శ్రీకాంత్. ప్రసాద్. కిష్టయ్య .సంపత్ పాల్గొన్నారు.

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాదవ్ జిజియాబాయి గారి జన్మదినము సందర్భంగ అన్నదానం

మంచిర్యాల జిల్లా// బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సేవా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఛత్రపతి శివాజీ మహారాజ్  గారి తల్లి జాదవ్ జిజియాబాయి గారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,ట్రస్ట్ సభ్యులు సేవకులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కర్ర శ్రీహరి గారిని తన స్వగృహంలో పరామర్శ

రేవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్: న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇటీవల  ప్రమాద వశాత్తు కిందపడి మోకాలికి దెబ్బ తగలడంతో  చికిత్స చేయించుకున్న కారణంగా విశ్రాంతి తీసుకున్నా సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాదర్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డుజాలిగ౦ ఆటో యూనియన్ అధ్యక్షుడు ముంజ రమేష్ గౌడ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి రఫీ వేముల రమేష్ పరామర్శించడం జరిగింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో భారత యువజన దినోత్సవం

ఈరోజు స్వామి వివేకానంద గారి 159. వ జయంతి భారత యువజన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంపల్లి 18.వ వార్డు శక్తి కేంద్రం ఇంచార్జ్ రాచర్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 88.వ బూత్ లోని శిశు మందిర్ స్కూల్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వారి జేయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనంతరం భారత దేశానికి వారు చేసిన సేవలు  స్మరించుకోవడం జరిగింది  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోయిల్ కార్ గోవర్ధన్  ఎస్సీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ హిందూ ఉత్సవ సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు నాగరాజు పటేల్ 89. బూత్ అధ్యక్షులు గర్రెపల్లి రాకేష్ బూత్ ప్రధాన కార్యదర్శి గంపల కిరణ్ బూత్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి నాగరాజు పాల్గొన్నారు

తెరాస రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన - జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా: జనవరి12,(హుస్నాబాద్) తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, తెరాస రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పిటిసీ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కర్ర శ్రీహరి హైదరాబాద్ లో తన నివాసంలో ప్రమాద వశాత్తు మోకాలుకు దెబ్బ తగిలడం వల్ల గాయంతో  బాధపడుతున్నా వారు ఆపరేషన్ చికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భక్తుడు పిడిశెట్టి రాజు ఈరోజు ఎల్లమ్మ దేవాలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి, ఆహోరాత్రులు పోరాడిన గొప్ప మహనీయులు అని వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజల కు మరింత సేవా చెయ్యాలని ,ఉన్నతమైన పదవిని పొందాలని  రాజు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కర్ర శ్రీహరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

** బెల్లంపల్లి: పై ఫోటో లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ షెడ్ లో  ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతం లో ఉరి వేసుకొని చనిపోయినాడు అతని వయస్సు అందాజా 25 సంవత్సరాల వరకు ఉంటుంది ఇట్టి వ్యక్తి ని ఎవ్వరు అయిన గుర్తు పట్టిన యెడల SI బెల్లంపల్లి టూ టౌన్ లో తెలియజేయగలరని బి.జీవన్ SI Bellampalli 2 Town తెలిపారు.

జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడుగా బస్వరాజ్ చంద్రయ్య

రేవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్  :న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ళ గ్రామానికి చెందిన బసవరాజు చంద్రయ్య జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు ఇతను మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు మండల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు

తిమ్మాపూర్ మండలంలో తెలంగాణ ఉద్యమకారుడిని పరామర్శించిన వోరగంటి.

బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.08/22:మానకొండురు నియోజకవర్గం.తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ఆర్..ప్రసాద్ గారు కాలి గాయంతో అనారోగ్యంతో ఉండగా.తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్. ఈ రోజున ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వోరగంటి యువసేన నాయకులు పాల్గొన్నారు.

మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వోరగంటి.

బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.08/22:మానకొండురు నియోజకవర్గం.కేశపట్నం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు తనుకు తిరుపతయ్య, ఓం కారం, సత్యనారయణ, కుమారస్వామి, ప్రభాకర్ గార్ల తల్లి లక్ష్మీ. మరణించగా ఆనంద్  ఇంటికి వెళ్లి పరామర్శించారు. కేశవపట్నంలో తెలంగాణ ఉద్యమకారుడు మేకల తిరుపతి గారి తండ్రిగారు మరణించగా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ముత్తారం గ్రామంలో మాతంగి నర్సయ్య గారు మరణించగా భౌతిక కాయానికి పూలమాలవేసి  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో శంకరపట్నం మండలం వోరగంటి యువసేన నాయకులు పాల్గొన్నారు.

బి.సి. సబ్సీడి రుణాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి- కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

   ఈ రోజు హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో విలేకరులతో కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత    బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రతి సంవత్సరం బి.సి.రుణాలు విడుదల చెసింది కాని  ఇప్పడున్న టి.ఆర్.ఎస్ ప్రభుత్వం మాత్రం గత ఎనిమిది సంవత్సరాలలో  2018 లో ఒకే ఒక్కసారి బిసి రుణాలు మంజూరు చేసింది తర్వాత  ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు  గొర్రెలు బర్రెలు ఎరగా వేసి మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నిజంగానే  బీసీలకు చేసిందేమీ లేదు అన్నారు  ఈ ప్రభుత్వం  మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణా రెడ్డి గారికి ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి కనీసం బీసీలకు ఏ ఒక్క రూపాయి కూడా బి.సి.రుణాలు మంజూరు  చేయకపోవడం ఎంతవరకు సమంజసం.   కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం మరియు   రాష్ట్ర ప్రభుత్వం ...

_గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ కోరారు.._

_కూరేళ్ళ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజున ప్రధానమంత్రి గ్రామీణ ఉజ్వల పథకం ద్వారా ఇంట్లో ఉన్న ఎర్రబుగ్గలు కాలినవి తీసుకొచ్చి ఇచ్చేవారికి 50/-రూ"లకు అవేవి లేకుంటే 100/-రూ"లకు ఒక్కో కరెంటు బిల్లు చిట్టికి 5 LED 12 వాట్స్ బల్బులు 3,సంవత్సరాల వారంటితో అందిస్తున్న పథకం స్థానిక సర్పంచ్ గాజుల రమేష్ గారు ప్రారంభించారు_ _ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అందించే ఈ పథకాన్ని  గ్రామ ప్రజలు ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే పర్యావరణ న్నీ దృష్టిలో ఉంచుకొని ఎర్రబుగ్గలు_ _వాడకూడదని ఎర్రబుగ్గల వలన ఇటు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి నష్టం జరుగుతుందని అలాగే పర్యావరణ నికి నష్టం చేకూరుతుంది అని అన్ని విధాలుగా కాలుష్యం వలన_ _నష్టపోతామని కాలుష్య  నిర్ములనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని అన్నారు ప్రభుత్వం సూచించే విదంగా మెదులుకుంటే అన్ని విధాలుగా మనకు మనం   కపడుకున్నవాళ్ళము_ _అవుతాము అని అన్నారు అలాగే పర్యావరణన్నీ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పర్యావరణ న్నీ  కాపాడుకోవాలన...

15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరొన టిక వేసుకోవాలి

రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండా రెడ్డి పల్లి గ్రామంలో లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 నుండి 18 సంవత్సరాల గల యువతీయువకులు తప్పకుండా కరొన టీకాలు వేయించుకోవాలని స్థానిక సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి తెలిపారు ఈ రోజు పాఠశాలలో కరొన టి నీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడలేని ఈ విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం 15 నుండి 18 వయస్సు గల యువతకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కో ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి రాజశేఖర్. ఏఎన్ఎం నిరొజ. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు  ఆశ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశం

బెల్లంపల్లి న్యూస్ పవర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు  కోడి రమేష్ గారి అధ్యక్షతన బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ పల్లే గంగా రెడ్డి గారు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ గార్లు పాల్గొన్నారు ఈ కార్యవర్గ సమావేశం లో స్థానిక సమస్యల పై తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగింది  మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్రెడ్ల కేశవరెడ్డి బెల్లంపల్లి పట్టణ ఇంచార్జ్ మున్న రాజా సిసోడియా సీనియర్ నాయకులు కొయ్యల ఏమాజి గారు జిల్లా ఉపాధ్యక్షులు అనితా యాదవ్ గారు పులుగం తిరుపతి గారు జిల్లా కార్యదర్శులు కోయిల్కార్ గోవర్దన్ మాసు రజినీ తాండూర్ మండల ఇంచార్జ్ రేవెళ్లి రాజలింగు బెల్లంపల్లి మండల ఇంచార్జ్ రాజులాల్ యాదవ్ నెన్నెల్ మండల్ ఇన్చార్జ్ బద్దం వాసురామ్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు మేకల రాజశేఖర్ ముడిమడుగుల శ్రీనివాస్ కాసర్ల యాదగిరి ముత్తునూరు నాగరాజు ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు పీక లక్ష్మణ్...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అచలాపూర్ విద్యార్థుల ఆవేదన

అచలాపూర్ గ్రామ విద్యార్థుల కొరకు ఆర్.టి.సి బస్ ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి శాసనసభ్యుడు శ్రీ దుర్గం చిన్నయ్య గారిని అచలాపూర్ గ్రామ విద్యార్థులు కోరారు. అచలాపూర్ గ్రామ విద్యార్థులు దోలి చోదన్ నేత అలాగే మరికొందరు విద్యార్థులు రాకేష్,గడం వంశీ,విజయ్,సాయి,నరిన్ మరికొంతమంది విద్యార్థులు గౌరవ శ్రీ MLA గారిని కోరారు.

ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు మెరుగు జితేందర్ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట  అధ్యక్షుడు మెరుగు జితేందర్ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది........................ నిన్న పంజాబ్ లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నీ అగౌరవపరిచే ఈ విధంగా చేశారు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కావాలనే కుట్రపన్ని పంజాబ్ లో ఉన్న రైతులను ముందుకు పంపి అక్కడి ప్రభుత్వం భద్రత లేకుండా  నరేంద్ర మోడీ గారిని అవమాన పరిచారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని స్వాగత్ ఇస్తుంటే పంజాబ్ లో ఉన్న ప్రభుత్వం కావాలని కుట్రలు పన్నుతున్నారు మీ ప్రభుత్వం ఉందని విర్రవీగకు అండి రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వం కూడా పాగా వేయడం పక్క ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తుంటే మీరు మన భారతదేశంలో ఉండి ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేకపోతున్నారు.  ఫిరోజ్పూర్ సభ విజయవంతమైతే మాకు మా ప్రభుత్వానికి ఇబ్బంది ఉందని సభను విజయవంతం కాకుండా రైతులతో నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా అక్కడి ప్రభుత్వం చేసింది మీరు చేసిన చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది దీనిని భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరపున తీవ్రంగ...

నిరుద్యోగ యువతకు శిక్షణ ఉద్యోగ మేళా

రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్‌  సిద్దిపేట జిల్లా కోహెడ  మండల లోని అన్ని గ్రామాల నిరుద్యోగ అ యువతీయువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేలా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించినట్లు దీన్ ది యల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కోఆర్డినేటర్ రాజేందర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల నుండి యువతీ యువకులు 86 మంది పాల్గొన్నారని వీరికి ఇంటర్వ్యూలు  సర్టిఫికెట్ పరిశీలన జరిగినట్టు తెలిపారు.  వీరి అర్హతను బట్టి హనుమకొండ  శిక్షణ కార్యాలయంలో వసతి శిక్షణ అనంతరం హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడిన అని తెలిపారు శిక్షణ సమయంలో నిరుద్యోగ భృతి మూడువేల రూపాయలు ఇస్తామని తెలిపారు ఈరోజు హాజరుకాని యువత యువకులు శుక్రవారం రావచ్చు అని తెలిపారు ఇట్టి అవకాశాన్ని మండలంలో  అన్ని గ్రామాల యువకులు యువతులు వినియోగించగలరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో  కొక్కుల కీర్తి సురేష్, జెడ్ పి టి సి నాగరాజు శ్యామల ఎంపీడీవో శ్రీధర్, ఏపీఎం తిరుపతి పాల్గొన్నారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్

బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్.న్యూస్ పవర్ .06/22:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములో. ( ప్రభుత్వరంగ సంస్థ) లేబర్ కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ఎలక్ట్రిషన్. ప్లంబర్. మెషిన్. పెయింటర్.  మొదలగునవి కోర్సుల నందు 15 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వబడును. శిక్షణా కాలంలో ఉచిత భోజనం స్టేషనరీ.ఐటమ్స్. యూనిఫామ్. మరియు రోజుకు 300 రూపాయలు ఉపకార వేతనం ఇవ్వబడును. శిక్షణ అనంతరం ప్రభుత్వం వారిచే జారీ చేయబడు సర్టిఫికెట్ ఇవ్వబడును. & మహిళలకు ఉచితకుట్టు మిషన్ శిక్షణ. లేబర్ కార్డు ఉన్న వారి పైన ఆధారపడిన మహిళలకు మూడు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం కుట్టుమిషన్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును. (అడ్రస్ పాత సాహితీ స్కూల్ బిల్లింగ్.రాళ్ల భావి దగ్గర మహర్ బాబా గుడి ముందు శాంతి నగర్ రోడ్డు సిరిసిల్ల )వయసు 45 సంవత్సరాల లోపు ఉండాలి. చదువు అవసరం లేదు కానీ లేబర్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణకు వచ్చేటప్పుడు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు. ఆధార్ కార్డ్. బ్యాంక్ ఖాతా. లేబర్ కార్డు జిరాక్స్. మూడు ఫోటోలు తీసుకొనివచ్చి సంప్రదించగలరు.ఫోన్ నంబర్.9866334841..8121141853

కుల బహిష్కరణ వ్యక్తి తో మాట్లాడినందుకు 10 వేల రూపాయలు జరిమానా?

బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్. న్యూస్ పవర్ . జనవరి.06/22:రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి?*....ముస్తాబాద్ మండలం  కొండాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పద్మారెడ్డి కి మరియు అతడి కొడుకు శ్రీనివాస్ రెడ్డి కి మధ్య ఆస్తితగాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అక్కడి సంఘ సభ్యులు అప్పట్లో పంచాయతీ నిర్వహించారు. చివరకు ఎటు తేలకపోయింది. దీంతో  తాటిపల్లి  పద్మారెడ్డితో ఎవరు కులసంఘ సభ్యులు మాట్లాడకూడదని సంఘ సభ్యులు తీర్మానం చేసుకున్నట్లు తెలిసింది.అతడికి ప్రతి నిత్యం పాలు పొసే వారు కూడా పాలు పోయలేదని,తెలిసింది.తనను కుల బహిష్కరణ చేశారని పద్మా రెడ్డి  పోలీసులను ఆశ్రయించారు. చివరకు తండ్రి కొడుకుల మధ్య గల ఆస్తితగాదాలు పెద్దమనుషుల సమక్షంలో ఒక కొలిక్కి వచ్చాయి.అయిన పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడడం లేదు.కులసంఘము లో కలుపుకోలేరు.కాగా నిన్న అట్టి సంఘ సమావేశం కాగా తాటిపల్లి పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడకూడదని చెప్పినాము కదా ఎందుకు మాట్లాడినారు అని అట్టి సంఘం లో ఉన్న  కుంబాల రాజిరెడ్డికి 10 వేల రూపాయలు జరిమానా విధించారు.అట్టి డబ్బులు సదరు సంఘానికి రాజిరెడ్డి చెల్లించాడని తెలిసింద...

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి నాయకులు

*   పసుల తిరుపతి .రిపోర్టర్ .న్యూస్ పవర్ .జనవరి .04/22 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  కరీంనగర్ పార్లమెంటు సభ్యులు అక్రమ అరెస్టును నిరసిస్తూ 317 జీవోను సవరించాలని  బండి సంజయ్ గారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీసి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి యువమోర్చా అధ్యక్షులు జిత్తు  ఎస్టీ మోర్చా రవి రామచంద్ర రెడ్డి దళిత మోర్చా గడ్డం రవి బందరపు లక్ష్మారెడ్డి బుగ్గ రెడ్డి దుస శ్రీనివాస్ యాదగిరి శ్రీకాంత్ బాపురెడ్డి ఆంజనేయులు రవి అనుష్ కిరణ్ సంజీవరెడ్డి భాను  కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు*

టిఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం విడ్డూరం

వరి వేయక బాధ పడుతున్న రైతులు .   పసుల తిరుపతి. రిపోర్టర్ న్యూస్ పవర్ . జనవరి.04/22     రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని రైతులు వరి వేయలేక బాధపడుతుంటే మరోవైపు టిఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య ఆరోపించారు మండలంలోని సింగసముద్రం చెరువులు వాగులు నీటితో సమృద్ధిగా కళకళలాడుతూ ఉంటే ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయమని వడ్లను అమ్ముకునే బాధ్యత రైతులది అని  ప్రభుత్వం ప్రకటించే సరికి రైతులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి రైతులు విరివిగా వరి పంట పండు ఇస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపి కొని చివరికి రైతుల వడ్లు కొనమని చెప్పడం దారుణమన్నారు  వరి వేసిన తర్వాత వడ్ల కొనుగోలు చేయకపోతే అప్పటి పరిస్థితి ఏమిటని రైతులు దీర్ఘాలోచన చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి వరి సాగుకు రైతులకు సంకేతాలు ఇవ్వాలన్నారు రైతులు బాధపడుతుంటే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష...

కోహెడ మండలం తెరాస యూత్ అధ్యక్షుడు జాలిగ౦ శంకర్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం

రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్ : న్యూస్ పవర్  కొహెడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి బిజెపి ప్రభుత్వం గవర్నమెంటు బ్యాంకుల విలీనం పేరుతో నిరుద్యోగుల కొత్త ఉద్యోగాలు రాకుండా చేస్తుంది  అలాగే కేంద్రం తమ ఆ దినం లో  ఉన్న ప్రభుత్వం సంస్థలను అన్నీ అమ్మడం లేదా ప్రైవేటు పరం చేస్తూ దేశంలో ఉన్న నిరుద్యోగులను మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్షను నిరసిస్తూ మండల తెరాస యూత్ ఆధ్వర్యంలో ఈరోజు  మండల కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు  అబ్దుల్ ఖాదిర్ మండల తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజు తెరాస కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు బండ వెంకటస్వామి గోట్ల మిట్ట సర్పంచ్ బోలుమల్ల చంద్రయ్య వరికోల్ తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు బత్తిని తిరుపతి గౌడ్ తెరాస యూత్ వేముల రమేష్ బస్వరాజ్ శంకర్ నాగరాజు తెరాస పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి సూరి మల్లయ్య రాజు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ధరణిని సరి అయిన చేయాలి లేదా ఎత్తెయాలి ~~కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో విలెకరులతో కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  దేశంలో ఎవరు తీసుకురానన్ని సంస్కరణలు నేను తీసుకు వస్తాను అని భూప్రక్షలన తీసుకువచ్చారు కెసిఆర్.  దీనిలో కబ్జా కాలం తీసివేసి ఇన్నాళ్లు సాగు చేసుకుంటున్న పేద రైతుల కళ్ళల్లో కెసిఆర్ మట్టి కొట్టారు.  15 లక్షల ఎకరాలు పార్ట్ బి లో చేర్చి అమ్మకాలు, కొనుగోళ్ల లేకుండా చేశారు.  గ్రామాల్లో ఒక్క గజం భూమికోసం అన్నదమ్ములు రక్తం కళ్ళ చూసుకుంటారు. అలాంటిది వేల ఎకరాలు ఇబ్బందుల్లో పెట్టారు కెసిఆర్.  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఉడిపోయినట్టు ధరణి పోర్టల్ ఉంది.  ధరణిలో చాలా  సర్వేనెంబర్స్ మాయం అయ్యాయి.  అటు సవ్యమైన లిస్ట్లో ఆ భూములు లేవు, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ భూములు లేవు.  రైతులు అయోమయంలో కొట్టుకుంటున్నారు.  కోట్లు విలువ చేసే  భూములు  దాదాపు లక్ష ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు.  ఆపద సమయంలో కూడా సొంత భూమిని అమ్ముకొలేక పోతున్నారు....