అచలాపూర్ గ్రామ విద్యార్థుల కొరకు ఆర్.టి.సి బస్ ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి శాసనసభ్యుడు శ్రీ దుర్గం చిన్నయ్య గారిని అచలాపూర్ గ్రామ విద్యార్థులు కోరారు. అచలాపూర్ గ్రామ విద్యార్థులు దోలి చోదన్ నేత అలాగే మరికొందరు విద్యార్థులు రాకేష్,గడం వంశీ,విజయ్,సాయి,నరిన్ మరికొంతమంది విద్యార్థులు గౌరవ శ్రీ MLA గారిని కోరారు.
0 Comments