కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత

కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత

 న్యూస్ పవర్, 9 మే , ఇల్లంతకుంట :
రాజన్నసిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన పాడిరైతు ఏగుర్ల అయిలయ్య-సుగుణ కూతురు వివాహనికి కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తే మట్టెలు అందజేసిన సూపర్వైజర్లు చిట్టి వెంకట్రామిరెడ్డి,గుర్రం సతీష్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని అందులో భాగంగా కళ్యాణమస్తు పథకం ద్వారా ఆడబిడ్డ పెళ్ళికి పుస్తే మట్టెలు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు అవారు మల్లయ్య,సెక్రటరీ శ్రీహరి,పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments