రేవొజు రాజ బ్రహ్మచారి
రిపోర్టర్: న్యూస్ పవర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇటీవల ప్రమాద వశాత్తు కిందపడి మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స చేయించుకున్న కారణంగా విశ్రాంతి తీసుకున్నా సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాదర్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డుజాలిగ౦ ఆటో యూనియన్ అధ్యక్షుడు ముంజ రమేష్ గౌడ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి రఫీ వేముల రమేష్ పరామర్శించడం జరిగింది.
0 Comments