Skip to main content

Posts

Showing posts with the label Government Schemes News

పీఎం కిసాన్ సాయం రూపాయలు పదివేల పెంపుPM Kisan increased by Rs.10,000

పీఎం కిసాన్ సాయం రూపాయలు పదివేల పెంపు PM Kisan   increased by Rs.10,000  అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర కానుకగా పిఎం కిసాన్ సామాన్ నిది సాయాన్ని రూపాయలు పదివేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు  2019 నుండి మోడీ సర్కార్ ఏటా రైతులకు 6000 పెట్టుబడి సాయం అందిస్తుంది 2000 రూపాయల చొప్పున మూడు విడతల్లో అన్నదాత ఖాతాల్లో జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నారు ఎక్స్ వేదికగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు  రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10000 జమ చేస్తున్నట్లు ప్రకటించారు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి  అయితే దానికన్నా ముందే ఆ మొత్తాన్ని 10 వేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని ప్రకటించారు  రైతులందరికీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది రైతులకు పంట సహాయం కింద ఉపయోగపడుతుంది ఇప్పటికే కేంద్రం 18 వాయిదాలు రైతులకు చెల్లించింది ...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే Indiramma Houseing Scheme

Indiramma Houseing Scheme ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలలోనే చేయనున్నట్లు తెలుస్తోంది , ఈ నెలాఖరుకు పూర్తి కాక పోతే వచ్చే నెల మొదటి వారం లో పూర్తి చేయనున్నట్లు సమాచారం , ఈ నెల 15 నుండి 20 వ తేదీ మద్యలో గ్రామ సభల ద్వార ఎంపిక చేయాల్సి ఉన్న సమగ్ర ఇంటి ఇంటి సర్వే కారణం వాయిద పడింది , ఇప్పటికే ప్రజా పాలనా లో ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోగా అందులో నుండి లబ్దిదారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ సభలు ద్వారా ఎంపిక చేయనున్నారు,