Skip to main content

Posts

Showing posts with the label Government schemes information

గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి

గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి • ప్రతి మండలంలో ఒక గ్రామంలో 4 పథకాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి • ప్రారంభించు గ్రామాలలో ముందస్తుగా సీఎం సందేశం ప్రదర్శించాలి • నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ ----------------------------------- రాజన్న సిరిసిల్ల, జనవరి 25: ----------------------------------- జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ,* గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు  ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా  ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ని...

అర్హుల గుర్తింపు సర్వే పకడ్బందీగా చేయాలి

అర్హుల గుర్తింపు సర్వే పకడ్బందీగా చేయాలి • పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా నిర్వహించాలి • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా • ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో సర్వే ఆకస్మిక తనిఖీ న్యూస్ పవర్ , 17 జనవరి , ఇల్లంతకుంట : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలకు అర్హుల గుర్తింపు కోసం సర్వేను పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాటు జంగారెడ్డి పల్లె, అనంతారంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లి పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు భరోసా పథకం పంపిణీ కోసం కొనసాగుతున్న సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు, నూతన రేషన్ కార్డుల జారీ చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ, ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆయా పథకాలు సంబ...

సంక్రాంతి నుండి రైతు భరోసా Farmer-Assurance-from-January

సంక్రాంతి నుండి రైతు భరోసా | Farmer-Assurance-from-January | పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సంక్రాంతి నుండి రైతు భరోసా అమలు చేస్తామని అన్నారు, అసెంబ్లీ లో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా అమలుకు సబ్ కమిటీ వేశామని నివేదిక ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వము రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మొదట ఎకరాకు 4000 రూపాయలు ఇచ్చిందని తర్వాత దానిని 5 వేలకు పెంచారని తెలిపారు ఈ పథకానికి ధరణి పోర్టల్ ఆధారంగా అందులో ఉన్న రైతులు వ్యవసాయం చేయకపోయినప్పటికీ రైతుబంధు అందించారని అన్నారు రైతు భరోసా పై సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సబ్ కమిటీ మరోమారు సమావేశమై జనవరి 10న క్యాబినెట్లో చర్చించి ఆమోదిస్తారని అనంతరం మార్గదర్శకాలు విడుదలవుతాయి . Join WhatsApp Group  Join Telegram Channel