JSON Variables

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి నాయకులు


 పసుల తిరుపతి .రిపోర్టర్ .న్యూస్ పవర్ .జనవరి .04/22 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ,
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  కరీంనగర్ పార్లమెంటు సభ్యులు అక్రమ అరెస్టును నిరసిస్తూ 317 జీవోను సవరించాలని  బండి సంజయ్ గారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీసి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి యువమోర్చా అధ్యక్షులు జిత్తు  ఎస్టీ మోర్చా రవి రామచంద్ర రెడ్డి దళిత మోర్చా గడ్డం రవి బందరపు లక్ష్మారెడ్డి బుగ్గ రెడ్డి దుస శ్రీనివాస్ యాదగిరి శ్రీకాంత్ బాపురెడ్డి ఆంజనేయులు రవి అనుష్ కిరణ్ సంజీవరెడ్డి భాను  కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments