రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామముకు చెందిన చీటీనేని అగమ్మ- నర్సింగరావు ట్రెస్ట్ నిర్వాకులు చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన శ్యాగల రాజయ్య గారు మరణించినరు వారి కూతురు ఒక్కరే మిగిలనారు ఈ విషయన్ని మద్దికుంట గ్రామస్తులు వెంకటేశ్వరరావు గారికి తెలిపినరు వెంటనే వారి కుటుంబానికి సంక్రాంతి పండుగ రోజు ఒక నెల రోజులకు సరిపడే కిరణం సామనులను పంపిచడం జరిగింది ఆ అమ్మాయి ట్రస్ట్ నిర్వహకులు విద్యాసాగర్ రావు గారికి మాధవి వెంకటేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు
0 Comments