ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ న్యూస్ పవర్:- ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గణతంత్ర_దినోత్సవం సందర్భంగా TRS పార్టీ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర జెండా ఎగర వేయడం జరిగింది .
మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు జడ్పీటీసీ గుండం నర్సయ్య ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి మాజి సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు PACS చైర్మన్ అన్నం రాజేంద్రర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి ఎంపీటీసీ కంచం మంజల నర్సింలు ముస్తాబాద్ మండల కో అప్షన్ మెంబర్ షాదుల్ పాపా మండల యుత్ అధ్యక్షులు శీలం స్వామి మండల యాదవ సంఘము అధ్యక్షుడు చెవుల మల్లేష్ ముస్తాబాద్ ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్ మండల మాజి కో అప్షన్ మెంబర్ అన్వర్ మాజి AMC చైర్మన్ బత్తుల అంజయ్య మరియు జంగిరు భాయ్ గారు మాజి సర్పంచ్ నల్ల నర్సయ్య మాజి పట్టణ అధ్యక్షుడు గుడూరి భరత్ మాజి AMC వైస్ ఛైర్మన్ కనమేని శ్రీనివాస్ రెడ్డి భిక్షపతి వార్డు సభ్యులు శేరయ రమేష్ రెడ్డి దొరగొల్ల బాలయ్య మండల నాయకులు సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments