JSON Variables

గూడూరు గ్రామంలో గంతంత్ర దినోత్సవ వేడుకలు

    ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్                                                                                        న్యూస్ పవర్:-  ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం  గూడూరు గ్రామంలో  73వ గణతంత్ర_దినోత్సవం సందర్భంగా  అంబేద్కర్ విగ్రహం కు    పూల మాలలువేసి జెండా ఎగరేసిన. గ్రామ సర్పంచ్ చాకలి రమేష్.. పంచాయతీ కార్యదర్శి సాయి.మరియు స్కూల్ హెచ్చమ్ స్వర్ణ లత. మేడం. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కోలాపురం రాజు. ఉపాధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ మరియు పాల కేంద్రం చేర్మెన్ అశోక్ రావు   మరియు స్కూల్ సిబ్బంది ముంజుల మేడం. స్వప్న మేడం.మరియు స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్.అంబేద్కర్ సంఘం నాయకులు  పుల్లూరి సంతోష్ తాటాకర్ల కిషన్ చాకలి బాబు. చాకలి రమేష్ వంగూరి గోపి గ్రామ పంచాయతీ పాలకవర్గం.. యూవత  మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments