JSON Variables

ప్రెస్ క్లబ్ కు జ్ఞాపిక అందజేసిన సామాజిక కార్యకర్త

ప్రెస్ క్లబ్ కు జ్ఞాపిక అందజేసిన సామాజిక కార్యకర్త
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్(టీ యూ డబ్ల్యూ జె(ఐజెయు)సభ్యులకు బుధవారం సామాజిక కార్యకర్త ఉస్మాన్ అలీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ బిఆర్ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉస్మాన్ అలీ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం,నాయకులు,అధికారుల దృష్టికి తీసుకు వెళ్తు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారని అన్నారు.వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన జర్నలిస్ట్ లని  కొనియాడారు.

Post a Comment

0 Comments