రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని 10 మంది లబ్ధిదారులకు మొత్తం 3 లక్షల 9 వెల రూపాయలు రావడం జరిగింది. పట్టణ మండల అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి బొంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్ రావు రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు సర్పంచ్ గాండ్ల సుమతి జడ్పీటీసీ గుండం నర్సయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది
ఇట్టి ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు మాజీ జిల్లా కోఆప్షన్ సర్వర్ పాష మండల కో ఆప్షన్ షాదుల్ పాపా మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయ బత్తుల అంజయ్య ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్ చెవుల మల్లేష్ మట్ట రాజి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కంచం నర్సింలు రామచంద్రం మనోహర్ మండల యూత్ అధ్యక్షుడు స్వామి అంజి రెడ్డి పట్టణ మహిళా అధ్యక్షులు బాలక్ష్మి దొరగోళ్ళ బాలయ్య శరయ్య ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
0 Comments