JSON Variables

15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరొన టిక వేసుకోవాలి


రేవొజు రాజ బ్రహ్మచారి: రిపోర్టర్: న్యూస్ పవర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండా రెడ్డి పల్లి గ్రామంలో లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 నుండి 18 సంవత్సరాల గల యువతీయువకులు తప్పకుండా కరొన టీకాలు వేయించుకోవాలని స్థానిక సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి తెలిపారు ఈ రోజు పాఠశాలలో కరొన టి నీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడలేని ఈ విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం 15 నుండి 18 వయస్సు గల యువతకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కో ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి రాజశేఖర్. ఏఎన్ఎం
నిరొజ. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు  ఆశ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments