ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ గ్రామంలో
ఈ రోజు డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఈ రోజు ఇండ్లు కేటాయించడం జరిగింది.
కొంతమంది మహిళలు కంటతడి పెట్టుకున్నారు
మేము చాలా రోజుల నుండి అద్దె ఇంట్లో వుంటున్నాము
మేము మా ఙివితం లో సొంత ఇంట్లో వుంటామో లేదో అనుకున్నాం కేసీఆర్ దయవల్ల మా కళ సాకారమైంది అని మహిళలు కంటతడి పెట్టుకున్నారు.
మరి కొంతమంది మహిళలు ఆనందంతో మురిసిపోయారు.
మేము కేసీఆర్ గారి కి కేటీఆర్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాం అని మహిళలు అన్నారు.
ఈ కార్యక్రమంలోఎంపీపీ జనగామ శరత్ రావు
జడ్పీటీసీ గుండం నర్సయ్య ,
రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు,
సర్పంచ్ గాండ్ల సుమతి ఉపసర్పంచ్ రవీందర్ గౌడ్
MRO ,ఎంపీటీసీలు,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు వున్నారు.
0 Comments