ఆడెపు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన. కౌన్సిలర్.
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణంలో పోచమ్మ ఏరియాలో చనిపోయిన "ఆడెపు లక్ష్మి "కుటుంబాన్ని పరామర్శించిన.తెరాస నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు,కౌన్సిలర్. మీకూ అండగా ఎల్లవేళలా ఉంటానని. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. నరాల శేఖర్ ,పులి రవికుమార్ గౌడ్ ఉన్నారు
