JSON Variables

హిందూ ఎక్తా యాత్ర గోడ పత్రాలు ఆవిష్కరణ

హిందూ ఎక్తా యాత్ర గోడ పత్రాలు ఆవిష్కరణ
జనం న్యూస్ , 10 మే , ఇల్లంతకుంట :
 హనుమాన్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బండి సంజయ్ కుమార్  ఆధ్వర్యంలో  కరీనగరంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ చేసిన బీజేపీ నాయకులు నాగసముద్రాల సంతోష్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రవణ్,మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు ఫసివోద్దీన్, శక్తి కేంద్రం ఇంచార్జ్ దేశెట్టి శ్రీనివాస్,దళిత మోర్చా ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్, చొప్పరి వంశీ,సాగర్,వంశీ , ఈ నెల 14వ తేదీన కరీనగరంలో లక్ష మందితో నిర్వహించనున్న  హిందూ ఏక్తా యాత్రలో ఇల్లంతకుంట మండలం నుండి పార్టీలకు అతీతంగా ప్రతి హైందవ సోదరులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటుదామని కోరారు.

Post a Comment

0 Comments