ఐకేపి విఓఏ ల మెరుపు సమ్మె
వివోఎల సమస్యలను పరిష్కరించాలంటూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వివోఎలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వీఓవోలకు కనీస వేతనంనలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, జీవో నం. 58ని సవరించాలని డిమాండ్ చేశారు, వీవోఏల సంఘం అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ రూ.3 వేల వేతనంతో ఆర్థిక ఇబ్బందులు పడుతు న్నామన్నారు, ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు, అన్నపూర్ణ, పద్మ, భాలలక్ష్మి, రేణుక,అన్ని గ్రామాల వి ఓఏ పాల్గొన్నారు.
0 Comments