జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి మండల నాయకులు
న్యూస్ పవర్ , 2 మే , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరవాదిక సమ్మె లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఐదవ రోజు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన బిజెపి మండల నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగ సముద్రాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేసి, వారిని విముక్తి చేసి తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని బీజేపీ పార్టీ మండల శాఖ ద్వార డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కాట్నపల్లి రవీందర్ రెడ్డి, కిసాన్ మోచ మండల అధ్యక్షుడు ఇట్రెడ్డి లక్ష్మారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రోడ్ల మధుసూదన్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జులు దేశెట్టి శ్రీనివాస్, బద్దం ఎల్లారెడ్డి, లోన్కోజు చంద్రం, మేకల మల్లేశం, అధికార ప్రతినిధి పున్ని రాజు,చింతలపల్లి రాజిరెడ్డి, మామిడి శేఖర్, పున్ని అనిల్, రైతులు పాల్గొన్నారు.
0 Comments