బిటిఆర్ ఫౌండేషన్ నుండి తిప్పారపు శ్రీనివాస్ వైద్య ఖర్చులకు సహాయం
న్యూస్ పవర్, 29 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోనీ పేద కుటుంబ తిప్పారాపు.శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వైద్య ఖర్చులకై వారి కుటుంబ సభ్యులు చారి గారికీ బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా 5000 ఐదు వేల రూపాయలు సహాయం అందజేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ,ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కార్యదర్శి దండవేణి.రజినీకాంత్, ఎక్సక్యూటివ్ మెంబెర్స్ బత్తిని.స్వామి, గజ్జల.శ్రీనివాస్, కోమటిరెడ్డి.అనిల్, దూది.సుదీర్ రెడ్డి ఈ సహాయ సేవాలో పాలుగోన్నారు.
0 Comments