పేద కుటుంబ యువతీ వివాహనికి బిటిఆర్ ఫౌండేషన్
టేకు మంచాలు అందజేత
న్యూస్ పవర్, 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల దాచారం గ్రామంలోని పేద కుటుంబ రగూడ.కనుకయ్య - దేవవ్వ కనిష్ఠ కూతురు రవళి - వెంకటేష్ వివాహనికి టేక్ మంచాలు, పెండ్లి పిటలు 10000 పది వేల రూపాయల వస్తువులను అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడతూ .. ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా పేద కుటుంబలా కుమార్తెల వివాహలకి సహాయం అందిస్తానని, ఎల్లప్పుడూ ఫౌండేషన్ పేదలకి సహాయలు చేస్తూనేవుంటుందాన్నారు.అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ సేవా సహాయ కార్యక్రమంలో బి టిి. అర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్, కార్యదర్శి సూదుల.కిషన్, నాయకులు బత్తిని.స్వామి, చెప్యాల. గంగాధర్, రగుడ.శ్రీనివాస్,అలవాల. వెంకటేష్,నంద. శ్రీనివాస్ తదితరులు నూతన వధువరులను ఆశీర్వదించినారు.
0 Comments