JSON Variables

వల్లంపట్ల శక్తి కేంద్రాలలో స్ట్రీట్ కార్నర్ సమావేశం

 వల్లంపట్ల శక్తి కేంద్రాలలో  స్ట్రీట్ కార్నర్ సమావేశం


- తొమ్మిదెండ్ల పాలనాలో  కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల దోపిడీ
 - 9 ఏండ్లలో పాలనలో నరేంద్ర మోదీ దేశాన్ని  ప్రపంచంలో  ప్రథమ స్థానం
 - మండల బీజేపీ అధ్యక్షుడు బెంద్రం.తిరుపతిరెడ్డి

న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల  వల్లంపట్ల 260,261,262,263  బూత్ లలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో   నరేంద్ర మోదీ జీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం  ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ తెలంగాణా రాష్టంలో తొమ్మిదెండ్ల పాలనాలో  కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల దోపిడీ చేసి ప్రజల్ని గోస పెడ్తున్నారన్నారు, కేంద్రంలో ఇదే 9 ఏండ్లలో పాలనలో నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపరన్నారు, మన గ్రామాలలో  నిర్మించిన వైకుంఠ దామలకు డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వవేన్నారు, రైతువేదికల నిర్మాణనికి డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వమేన్నారు, డంపింగ్ యార్డ్స్ కు డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వమేన్నారు, గ్రామాలలో  పోసిన సీసీ రోడ్లు నిర్మాణానికి డబ్బులు బీజేపీ కేంద్ర ప్రభుత్వనీవే అన్నారు, ప్రతి రోజు గ్రామాలలో ప్రజలకు ఉపాధిహామీలో  పని చేసే ప్రజలకు డబ్బులు ఇచ్చేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కదా అన్నారు, ప్రతి రూపాయి బీజేపీ నరేంద్ర మోదీ జీ  కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అన్నారు, 3 సం రాల నుండి ప్రతి మనిషికి ఉచితంగా తినడానికి 5 కేజి ల బియ్యం ఇస్తున్నది కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వమేన్నారు,ఈ స్ట్రీట్ కార్నర్ సమావేశలలో శక్తి కేంద్ర ఇంచార్జిలు కర్ల.లక్ష్మణ్, బూత్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని.స్వామి, మండల బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షులు పిట్టల. అశ్విని, బూత్ అధ్యక్షులు జనగం.రాజు, కొలనూర్. మూత్తక్క,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments