JSON Variables

18 మందికి జాండీస్ నిర్ధారణ

18 మందికి జాండీస్ నిర్ధారణ

న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
రేపాక గ్రామంలో 2వ రోజు  వైద్య శిబిరం ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామంలోని  18 మందికి జాండీస్ వచ్చాయని నిర్ధారణ చేశారు ఈరోజు 21 మందికి రక్త పరీక్షలు సేకరించి నిర్ధారణ కోసం సిరిసిల్ల ఆసుపత్రికి పంపించినట్టు ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరణ్య తెలిపారు.

Post a Comment

0 Comments