JSON Variables

మూడు అంగన్వాడి లకు 40కుర్చీలు వితరణ

మూడు అంగన్వాడి లకు 40కుర్చీలు వితరణ
న్యూస్ పవర్ , 19 డిసెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్  గ్రామంలోని మూడు అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు 40కుర్చీలను వితరన చేసినారు.గత కొద్దిరోజుల క్రితం కూడా అంగన్వాడి కేంద్రాలకు వెల్లే బాలింతలకు కూర్చోవడానికి ఇబ్బంది కరంగా ఉంటదనే ఉద్దేశంతో 60కుర్చీలను వితరన చేసినారు..అనంతరం గ్రామ ప్రజలు అంగన్వాడి టీచర్లు,ఆయాలు,పిల్లల తల్లితండ్రులు సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపినారు..ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కరివెద స్వప్న కర్నాకర్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ గన్నేరపు వసంత నర్సయ్య,ఉప సర్పంచ్ కుమార్,వార్డు సభ్యులు దుమాల భారతి శ్రీకాంత్ ,అక్కి శ్రీనివాస్,ల్యాగల సంపత్,సంతోషి కిషన్ ,నాయకులు పసుల వెంకట్,ల్యాగల బాగయ్య,అనిల్ ,అంగన్వాడి టీచర్లు ఆయాలు , ఆశ కార్యకర్తలు మరియు గ్రామ పంచాయితీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments