కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
న్యూస్ పవర్, 9 నవంబర్ , ఇల్లంతకుంట :
ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ని హస్తం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని గ్రామంలోని కార్యకర్తలను కోరారు . కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments