JSON Variables

మానవత్వాన్ని చాటుకున్న యువకులు

మానవత్వాన్ని చాటుకున్న యువకులు

న్యూస్ పవర్, 11 నవంబర్ , ఇల్లంతకుంట:
 నేటి సమాజంలో అంతరించి పోతున్న మానవత్వం బ్రతికే ఉంది అని మరొకసారి నిరూపించారు ఆరేపల్లి యువకులు వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట మండలం అరేపల్లి గ్రామానికి చెందిన మంద లచ్చవ్వ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ , తినడానికి తిండి లేని పరిస్థితి గమనించిన గ్రామ యువకులు ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ దాదాపు 40000 వేల రూపాయలను ఆ కుటుంబానికి సర్పంచ్ చింతలపెల్లి తిరుపతి రెడ్డి  చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందచేశారు ఈ సందర్భంగా  గ్రామ పెద్దలు యువకులను అభినందించారు,
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొజగాని కిషన్, బిఅర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, బుర్ర స్వామి చరణ్ గౌడ్, కూస మనోహర్, రాజశేఖర్, మరిజ మోహన్ రావు, లచ్చి రెడ్డి, బుర్ర రాములు, నీలకంఠం,వంశీ, గణేష్, వినయ్, నవీన్, నందం, రవి , శేకర్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments