JSON Variables

సొంతగూటికీ వెంకట్రావు పల్లి సర్పంచ్


సొంతగూటికీ వెంకట్రావు పల్లి సర్పంచ్

న్యూస్ పవర్ , 11 నవంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావు పల్లి సర్పంచ్ మంద సుశీల-లింగం లు మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మంద సుశీల-లింగం లు మాట్లాడుతూ కాంగ్రెస్ దొంగ హామీలను మాయమాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి.. ప్రజల సంక్షేమం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తోనే సాధ్యం అవుతుందన్నారు.




Post a Comment

0 Comments