ఆకస్మిక తనిఖీ
ఇల్లంతకుంట మండలం లోనీ కందికట్కుర్ పల్లే దావా ఖాన ( సబ్ సెంటర్)నీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇమ్మునైజేషన్ సెషన్ నీ క్లుప్తంగా పరిశీలించి అన్నీ రికార్డులను వెరిఫై చేశారు
ఆనంతరం వారు మాట్లాడుతూ అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందేలా చూడాలని సిబ్బంది సమయ పాలన పాటించాలని అదేశించారు ఇట్టి కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శరణ్య, డాక్టర్ కట్ట రమేశ్, పల్లే దావా ఖానా డాక్టర్ సుమన్, సూపర్వైజర్, ఏ ఎన్ ఎం స్, ఆశాలు పాల్గొన్నారు.
0 Comments