డీజేలకు అనుమతి లేదు
ఇల్లంతకుంట మండలంలో ఎవరికి కూడా డీజే లు పెట్టడానికి అనుమతి లేదని ఎస్సై డి సుధాకర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో డీజే యజమానులకు మీటింగ్ ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
అనుమతి లేని డీజే లు ఎవరు పెట్టినా వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు మండలంలోని అందరు డీజే ఓనర్ లోని గతంలోనే బైండ్ఓవర్ చేయడం జరిగిందని, బైండోవర్ అతిక్రమించి ఎవరైనా డీజేలు నడిపినట్లు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
0 Comments