JSON Variables

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

 న్యూస్ పవర్ , 2 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం  సిరికొండ గ్రామనికి చెందిన 
ధనుల మల్లయ్య (గుడిసె ) గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందగా  నిరుపేద కుటుంబంనీకి గల్ఫ్ అసోసియేషన్ యూత్ సభ్యులు  50కిలోల బియ్యం అందజేశారు నిరుపేద కుటుంబంకి వేంటనే స్పందించి ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకోవాలనీ గల్ఫ్ సభ్యులు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో గల్ఫ్ సభ్యులు ఉమ్మారవేణి మహేందర్, పయ్యావుల ఎల్లయ్య, కుడుముల మహేందర్, గొల్లపల్లి శ్రీకాంత్, కోలా మధు,ఉమ్మారవేణి రాజు, ఉమ్మరవేణి అనిల్, పయ్యావుల కొమురయ్య, దారవేణి రాజయ్య, కూనవేణి సురేష్, ఉమ్మరావేణి రాజు, మోతుకుల బాబు, బోసే రవి,రాజేందర్, శేఖర్, డాన్ శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.




Post a Comment

0 Comments