ఆర్ధిక సహాయం అందజేత
ఇల్లంతకుంట మండల సిరికొండ గ్రామ వడ్డెర నిరుపేద గుడిసె(ధనుల).మల్లయ్య ఆకస్మికంగా చనిపోగా దహన సంస్కారాలలో పాలుగొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 5000 ఆర్థిక సహాయనీ బిటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం తిరుపతిరెడ్డి అందజేశాడు , ఇల్లంతకుంట మండలంలోని పేదలకు ఏ కష్టం వచ్చిన మీకు నేను వున్నాను,ఫౌండేషన్ సహాయాలు చేస్తూనేవుంటుందన్నారు. ఈ సేవా సహాయ అంత్యక్రియలలో కోల సంతోష్ , డాన్ శీను, ఆశనేని.రాజు, గొడుగు.శ్రీనివాస్, ధనుల.మహిపాల్, యువకులు, ప్రజలు పాలుగోన్నారు.
0 Comments