సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో సుదగోని స్వప్న శ్రీనివాస్ కి పీఎం ఎఫ్ఎమ్ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పిండి గిర్ని ని ఏపీఎం వాణిశ్రీ తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడం కోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ అందిస్తుంది అని అన్నారు మహిళా సంఘాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి , ఏపిఎం వాణిశ్రీ , వీవో అధ్యక్షురాలు మౌనిక, సిసి రాంచంద్రారెడ్డి, సదయ్య, వెంకటేశం ఓబీలు ,వివోఏ లు సుజాత, పద్మలత మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
0 Comments