JSON Variables

యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి

యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి 

 
న్యూస్ పవర్ , 10 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం యాదవులకు పెద్ద పీఠ వేస్తుందని, యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంద సుశీల లింగం, ఉప- సర్పంచ్ బాలగౌడ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడు మురారి, ప్యాక్స్  డైరెక్టర్ నవీన్ రెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి,మాజీ సర్పంచులు మమతయాదగిరి గౌడ్, రమేష్ యాదవ్, వార్డు సభ్యులు, యాదవ సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments