బిటిఆర్ ఫౌండేషన్ ద్వారా మృతుల కుటుంబాలకు సాయం
ఇల్లంతకుంట మండల కిస్టరావుపల్లి గ్రామంలోని నిరుపేద జక్కుల.కొమురయ్య ఆకస్మికంగా మరణించటంతో వారి సభ్యులను పరామర్శించి వారికీ 50 కేజీ ల బియ్యం సహాయం అందించి, ఇల్లంతకుంట గ్రామంలో తిప్పారాపు.శ్రీనివాస ఆకస్మికంగా మరణించగా కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కేజీల బియ్యం సహాయం అందించి, మరియు మరో నిరుపేద కుటుంబం కందికట్కూర్ గ్రామంలోనీ బుక్క నరేష్ ప్రమాదవైశాస్తు పెద్దవాగు నీటిలో పడి చనిపోగా కన్నీళ్లు పెడ్తున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికీ 50 kgల బియ్యం బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాట్లాడతూ ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు.ఈ సహయా సేవాలలో ఫౌండేషన్ ప్రతినిధులు బండారి.రాజు, బత్తిని.స్వామీ, మామిడి.హరీశ్ భుమల్ల.ప్రశాంత్, జంగిటి.అజయ్, మమిండ్ల.మధు, మందటి.బాలయ్య, రాచకొండ.రాకేష్, మమిండ్ల, నర్సయ్య, జంగిటి.అజు, మామిండ్ల.రాజు, యువకులు తదితరులు పాలుగోన్నారు.
0 Comments