JSON Variables

ప్రభుత్వం నుండి ఎల్ఓసి రాలేదు..

 న్యూస్ పవర్: 5 ఆగస్టు, ఇల్లంతకుంట :
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు రాక బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటూన్నరని సోమారంపేట గ్రామ సర్పంచ్ వడ్డే ఆనంద రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలుపగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించి సర్పంచ్ ఆనందరెడ్డి అనారోగ్యం కారణంగా మరణించాడని అతని అనారోగ్యం పరిస్థితిని చూసి ప్రభుత్వము నుండి 5 లక్షల రూపాయల ఎల్ఓసి అందించామని తెలిపారు ఈ విషయానికి ఆనంద రెడ్డి కుమారుడు జస్వంత్ రెడ్డి ఖండించారు.మా తండ్రికి ప్రభుత్వం నుండి ఎల్ఓసి వచ్చిందనేది అవాస్తవమని ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలని తెలిపారు.

Post a Comment

0 Comments