సైకిళ్ళు బ్యాగులు స్పోర్ట్స్ యూనిఫాం వితరణ
రేపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు,విధ్యార్థులకు అదే గ్రామానికీ చెందిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు. కీ. శే.లు కుంట రవీందర్ రెడ్డి- రాధలు కరోనా మహమ్మారి లో మృతి చెందగా వారి జ్ఞాపకార్థం పెద్ద కూతురు- అల్లుడు మౌనిక సహోధర్ రెడ్డి (అమెరికా) సైకిళ్ళు, బ్యాగులు, స్పోర్ట్స్ యూనిఫాం లు వితరణ గా అందాlజేయగా వాటిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతులమీదుగా విధ్యార్థులకు పంపిణీ చేశారు. మౌనిక సహోదర్ రెడ్డి లను ఈ సందర్భంగా అభినందిస్తూ రసమయి కృతజ్ఞతలు తెలిపారు, విధ్యార్థులు వారి స్ఫూర్తిని తీసుకొని చదివి రాబోవు కాలంలో మీరు కూడా దానం చేసేలా ఉండాలన్నారు.
0 Comments