విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి
న్యూస్ పవర్, 26మే , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో విఓఏలు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ బద్రత పెంచాలని సమ్మె చేస్తున్న విఓఏలతో మాట్లాడుతూ మీ సమస్యలని మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ దృష్టికి , మంత్రి దృష్టికి తీసుకవెలుతానని ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు.
0 Comments