JSON Variables

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఎస్.ఐ రాజేష్



 రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఎస్.ఐ రాజేష్
 న్యూస్ పవర్, 24 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆది వారం రోజున నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా సుమారు ఒంటి గంట సమయంలో ముస్తాబద్ బస్టాండ్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ముస్తాబద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ భార్య అనారోగ్యంతో ముస్తాబద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అర్ధరాత్రి బి పాజిటివ్ బ్లడ్ అత్యవసరం కాగా ఆ రాత్రి ఎం చేయాలో అర్థం కాకా అక్కడే డ్యూటీ చేస్తున్న ఎస్.ఐ రాజేష్ ని అడుగగా వెంటనే డ్యూటీ నుండి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది,
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న మహిళకి అత్యవసర సమయంలో అర్ధరాత్రి స్పందించి రక్తం దానం చేసిన ఎస్.ఐ రాజేష్ కి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..ఉన్నత అధికారులు ఎస్.ఐ ని అందించారు..ఎస్.ఐ  వెంట ముస్తాబద్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Post a Comment

0 Comments