JSON Variables

దళితుల పట్ల వివక్ష చూపడం నేరం

దళితుల పట్ల వివక్ష చూపడం నేరం

జనం న్యూస్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
దళితుల పట్ల వివక్ష చూపడం నేరమని దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పసువుల బాలరాజు తెలిపారు. మంగళవారం వంతడుపులలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల కు చెందిన అధికారులు పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కార్యదర్శి స్రవంతి ,వార్డు సభ్యులు, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments