JSON Variables

బూత్ కమిటీల బలోపేతనికి కృషి చేయాలి

  బూత్  కమిటీల బలోపేతనికి కృషి చేయాలి 

 న్యూస్ పవర్, 20 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలో బెంద్రం.తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమావేశంలో  ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూర్ నియోజకవర్గ పాలక్ ఎర్రం.మహేష్  మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోనీ 58 బూత్లలో  బూత్ కమిటీలను బలోపేతం చేసేందుకు శక్తి కేంద్రాల ఇంచార్జి లను సమ్మేళనం ఏర్పాటు చేసి  వారి బాధ్యతలు సక్రమంగా  పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నారు. ఇప్పుడు రానున్న అసెంబ్లీ మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రజలు గెల్పించేందుకు కంకణబద్దులైవున్నారాన్నారు, రాష్ట్రములో బీజేపీ  ప్రభుత్వం ఏర్పాటు అవుతుందాన్నారు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికారంలోకి రాకముందు ఆస్తులు ఎన్ని ఇప్పుడు అధికార మూసుకులో సంపాదించిన వందల కోట్ల ఆస్తులు,భూములు, అక్రమంగా ఫామ్ హౌస్ లు  ఎక్కడివో ప్రజలకు చెప్పాలన్నారు,మానకొండూర్ నియోజకవర్గనికి ఇల్లంతకుంట మండలమే వెన్ను ముఖఅన్నారు, ఈ సమావేశంలో మానకొండూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల.జగన్ రెడ్డి , అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని. స్వామి , జిల్లా బీజేపీ అధికారప్రాతినిధి కొత్త. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, జిల్లా ఓబీసీ కోశాధికారి చెప్యాల.గంగాధర్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు గజ్జల.శ్రీనివాస్, కందికట్కూర్ ఎంపీటీసీ దొమ్మాటి.కిషోర్ , రేపాక ఎంపీటీసీ కథ సుమలత - మల్లేశం  మరియు మండల  బీజేపీ నాయకులు క్రియ శీల కార్యకర్తలు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments