JSON Variables

బాధిత వ్యక్తిని పరామర్శించిన వోరగంటి

బాధిత వ్యక్తిని పరామర్శించిన వోరగంటి

జనం న్యూస్ , 20 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామానికి చెందిన సావనపెల్లి స్వామి రెండు కిడ్నీలు పనిచేయకుండా గత వారం రోజుల హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  పరామర్శించి వైద్యులతో మాట్లాడి,అతనికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకోవడం జరిగింది, ఎంతో మంది దాతలు అతనికి అండగా ఉండడాన్ని బట్టి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ,అందుకు ప్రత్యేక చొరవ తీసుకొని స్వామికి సహయా సహకారంగ నిలవాలని మండల యువ నాయకుడు మామిడి రాజు  తోటి స్నేహితులను,సన్నిహితులను ప్రోత్సహించి ఆయనకు కొంతవరకు వైధ్యఖర్చులకు అందించినందుకు రాజును అభినందించారు, యువత సామాజిక స్పృహ కలిగి ఉండడం పట్ల ఆనంద్ అన్న గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.స్వామి కుటుంబానికి ధైర్యాన్ని నింపి అండగా ఉంటామని తెలుపడం జరిగింది.

Post a Comment

0 Comments