ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శ
న్యూస్ పవర్ , 28 జనవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చింతలకుంటపల్లె గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీప బంధువు తన్నీరు జలంధర్ రావు తల్లి లక్మీభాయి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
0 Comments