JSON Variables

కన్నులపండువగా జరుతున్న శీ భద్రాది సీతరామచంద్రస్వామి కల్యాణ మహోత్సం

కన్నులపండువగా జరుతున్న శీ భద్రాది సీతరామచంద్రస్వామి కల్యాణ మహోత్సం

 న్యూస్ పవర్, 28 డిసెంబర్ , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగం రెడ్డి పల్లి గ్రామంలో సహాస్రమహా చండీ యాగం కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీ భద్రాది సీతరాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నులపండువగా జరిగింది, నిర్వహకులు వేద పురహితులు చెఱకు పవన్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో కల్యాణ మహోత్సవం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ట్రాన్స్ కో డైరెక్టర్ జాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, సిద్దిపేట జిల్లా జడ్పీచైర్ పర్సన్ రోజా రాధకృష్ణ శర్మ దంపతులు, సర్పంచ్ తుంకుంట శ్రీలత నరేందర్ రెడ్డి, నిర్వహాకులు, గ్రామస్థులు, వేదపండితులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments