JSON Variables

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మండల టీఆర్ఎస్ నేతలు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మండల టీఆర్ఎస్ నేతలు 


న్యూస్ పవర్ , 16 అక్టోబర్, ఇల్లంతకుంట :
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలోని ధోనిపాముల, తిమ్మారెడ్డి గూడెం,జోగిగూడెం, గ్రామాలలోఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ప్రచారం నిర్వహించిన రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు,
 ఈ కార్యక్రమంలో  ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి,PACSచైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి,అనంతగిరి ఎంపీటీసీ గొట్టిపర్తి పర్శరాములు గౌడ్,నాయకులు కే వీ ఎన్ రెడ్డి,మీసరగండ్ల అనిల్ కుమార్,బుర్ర బాలకిషన్,ఎడ్ల ప్రశాంత్ రెడ్డి,గుంటి మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments