JSON Variables

దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపిపి దంపతులు

దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎంపిపి  దంపతులు.

న్యూస్ పవర్, 2 అక్టోబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం కేంద్రంలో హిందువాహిణీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎంపిపి  వుట్కూరి రమణా రెడ్డి-సాగరిక దంపతులు. ఈ సంధర్భంగా ఉత్సవ సమితి వారు ఎంపిపి దంపతులకు, ప్రజా ప్రతినిధనలను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనబోయిన బాగ్యలక్ష్మీ బాలరాజు, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య , వార్డు సభ్యుడు చిట్టి ప్రదీప్ రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు అంతగిరి వినయ్, యువజనసంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments