JSON Variables

దసరా పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

దసరా పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

 న్యూస్ పవర్,4 అక్టోబర్ , ఇల్లంతకుంట :
 మండలంలోని పలు గ్రామాలలో ఈరోజు   రాజన్న  సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ D. చంద్రయ్య  , డీఎస్పీ విశ్వ ప్రసాద్  , ఎస్ బి సీఐ సర్వర్ ,  రూరల్ సీఐ ఉపేందర్ , ఇల్లంతకుంట ఎస్సై  సందర్శించి దసరా పండుగ సందర్భం గా ఎటువంటి గొడవలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామ ప్రజలకు సూచనలు ఇవ్వడమైనది, రామోజీ పేట గ్రామం నందు గ్రామ ప్రజలతో మీటింగ్ కండక్ట్ చేయనైనది ఇట్టి మీటింగ్ యందు గ్రామ ప్రజలకు ఎటువంటి గొడవలు పడకుండా తగు సూచనలు చేయనైనది.

Post a Comment

0 Comments