భారీ మెజారిటీతో గెలిపించాలి

భారీ మెజారిటీతో గెలిపించాలి 

 • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ

 న్యూస్ పవర్ , 4 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి, గ్రామంలో  కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి  పాల్గోన్నారు, ఈ సందర్భంగా 
మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, డాక్టర్  కవ్వంపల్లి సత్యనారాయణ ని హస్తం గుర్తుపై ఓటు వేసి  భారీ మెజారిటీతో గెలిపించాలి అని గ్రామంలోని కార్యకర్తలను  కోరారు . కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ  పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments