JSON Variables

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి  తీసుకువెళ్లాలి
న్యూస్ పవర్ , 15 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో   బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి  అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసుకున్న బూత్  కోఆర్డినేటర్ లు మరియు 100 ఓటర్ల ఇన్చార్జ్ లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమావేశంనకు రాజన్న సిరిసిల్లా జిల్లాజెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు  హజరై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అభివృద్ధి చేసే సర్కారు కే ప్రజలు అండగా ఉంటారని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి  తీసుకువెల్లి గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు.మానకొండూర్ నియోజకవర్గం పై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం తెలలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మనకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్  హ్యట్రిక్ విజయం ఖాయమని అన్నారు.ఎన్నికలు నవంబర్ 30న ఉన్నందున ప్రతి బూత్ లో బూత్ కమిటీల సమావేశం పెట్టి బూత్ ఇంచార్జ్ 100 ఓట్ల ఇన్చార్జ్ లు ప్రజలలో తిరుగుతూ మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు,40 రోజులు ప్రతీ కార్యకర్త సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటి చైర్మేన్ మామిడి సంజీవ్,సెస్ డైరెక్టర్ మల్లుగారి రవిందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ, ఆర్ బీ ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,సర్పంచ్ లు కట్టవెంకట్ రెడ్డి,కూనబోయిన బాగ్యలక్ష్మి బాల్ రాజ్,కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహరెడ్డి,ఎంపీటీసీ ఓగ్గు నర్సయ్య,  ఏఎంసి ఎస్  చైర్మేన్ ఎండ్ర చందర్,మాజీ సర్పంచ్ లు ఉడుతల వెంకన్న,మ్యాకల శ్రీనివాస్,రమేశ్,ఇల్లంతకుంట మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సాధుల్,నాయకులు వాడె సంజీవ రెడ్డి,గుండ ముత్తయ్య,గజ్జెల రాజశేఖర్,రాజు,ర్యాగటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments