రహీంఖాన్ పేట గ్రామ రజక యువజన సంఘం అధ్యక్షుడిగా తాడూరి స్వామి
న్యూస్ పవర్ , 8 అక్టోబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోనీ రహీంఖాన్ పేట. గ్రామ రజక యువజన సంఘం అధ్యక్షుడిగా తాడూరి స్వామి.
ప్రధాన కార్యదర్శిగా అనంతగిరి పరుశురాం ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీ మర్యాదపూర్వక కలిసిన శాలువ సన్మానించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే నూతన కార్యవర్గాన్ని శాలువ తో సత్కరించారు
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు తెలంగాణ శ్రీను మహిళా అధ్యక్షురాలు పోషవ్వ ఇల్లంతకుంట మండలం ఉపాధ్యక్షులు రాజేశం మరియు నూతన కార్యవర్గం పాల్గొన్నారు.
0 Comments