మృతిని కుటుంబాన్ని పరమార్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
న్యూస్ పవర్ , 24 ఆగస్టు , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన గాలిపెల్లి మాజీ సర్పంచ్ అయ్యన్న లింగారెడ్డి అనారోగ్యంతో మరణించగ ఈ రోజు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ వారి కుటుంబన్ని పరమార్శించి వారికి మనోదర్యాన్ని నింపినారు వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఉన్నారు.
0 Comments