ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
న్యూస్ పవర్ , 16 ఆగస్టు , రాజన్న సిరిసిల్ల:
సర్దాపూర్ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద నిరంతర భద్రత ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఎన్నికల విభాగం డిటి , పాషా, రెహ్మాన్, సిబ్బంది తదితరులు ఉన్నారు .
0 Comments